మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
నిందితులకు కఠిన శిక్షపడేలా చూస్తాం
09 Nov 2019 2:49 PM
చిన్నారి వర్షిత తల్లిదండ్రులను పరామర్శించిన వాసిరెడ్డి పద్మ
చిత్తూరు: చిన్నారి వర్షితను హత్య చేసిన నిందితులకు కఠిన శిక్షపడేలా చూస్తామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. కురబలకోట మండలం అంగల్లులో శుక్రవారం హత్యకు గురైన చిన్నారి వర్షిత తల్లిదండ్రులను వాసిరెడ్డి పద్మ, ఎమ్మెల్యే ద్వారకానాథ్రెడ్డిలు పరామర్శించారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారని, నిందితులకు తగిన శిక్ష పడేలా చూస్తామన్నారు.