కార్యకర్తలందరినీ సమయత్తం చేసేందుకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర 27 నుంచి సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రటికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కింది
బ్రహ్మోత్సవాలకు రండి
21 Sep 2019 11:46 AM
సీఎం వైయస్ జగన్కు టీటీడీ ఆహ్వానం
ఆహ్వాన పత్రిక అందజేసిన చైర్మన్ సుబ్బారెడ్డి, ఈఓ సింఘాల్
ఈనెల 30 నుంచి స్వామివారి వార్షిక ఉత్సవాలు
29న అంకురార్పణతో కార్యక్రమాలకు శ్రీకారం
తాడేపల్లి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి చైర్మన్, అధికారులు ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. ఈనెల 30వ తేదీ నుంచి ప్రారంభంకానున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వానపత్రిక అందించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈఓ అనిల్కుమార్ సింఘాల్లు, ఇతర అధికారులు వెళ్లి సీఎంకు ఆహ్వాన పత్రిక అందించారు. ఈనెల 29వ తేదీన అంకురార్పణతో వార్షిక బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చడతారు. 30వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయి.