ఐదేళ్ల ప్రయాణం అద్భుతం ఆ ద్రోహం మీ బాబుదే రామోజీబాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి
రేపు ఏలూరులో సీఎం వైయస్ జగన్ పర్యటన
03 Oct 2019 10:58 AM
వైయస్ఆర్ వాహన మిత్ర పథకాన్ని ప్రారంభించనున్న సీఎం
పశ్చిమ గోదావరి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 4వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఇండోర్ స్టేడియంలో వైయస్ఆర్ వాహన మిత్ర పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా సొంతంగా ఆటోలు, కార్లు నడుపుకుంటున్న వారికి ఏడాదికి రూ.10 వేల చొప్పున వైయస్ఆర్ వాహన మిత్ర పథకం కింద నగదు ప్రోత్సాహకాన్ని పంపిణీ చేస్తారు. సీఎం పర్యటన కోసం ఏలూరులో ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి.