ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావుఏపీకి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? కొలికపూడి ఒక కుసంస్కారిరేపు అధికారంలోకి వచ్చేది మేమే
సీఎం సమక్షంలో వైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ నేత శ్రీనాథ్రెడ్డి
08 Dec 2022 4:41 PM
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే జి.వి. శ్రీనాథ్రెడ్డి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శ్రీనాథ్రెడ్డితో పాటు పీలేరు నియోజకవర్గ టీడీపీ నేతలు జి.వి. రాకేష్ రెడ్డి, ఎం.వెంకట కృష్ణారెడ్డి, వి.ఉమాకాంత్ రెడ్డి, బి.నరేందర్ రెడ్డి, జి.నరేష్కుమార్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరారు. సీఎం వైయస్ జగన్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజంపేట వైయస్ఆర్ సీపీ ఎంపీ పీవీ. మిధున్ రెడ్డి, పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మైనారిటీస్ కమిషన్ చైర్మన్ ఇక్భాల్ అహ్మద్ ఖాన్ పాల్గొన్నారు.