మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు....
సెప్టెంబర్ 1 నుంచి నాణ్యమైన బియ్యం డోర్ డెలివరీ
08 May 2020 3:30 PM
తాడేపల్లి: సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైన బియ్యం డోర్ డెలివరీ చేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి పౌరసరఫరాల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బియ్యంలో నాణ్యత, పంపిణీలో పారదర్శకతే ధ్యేయమని, అవినీతికి పూర్తిగా చెక్ పెట్టాలని సూచించారు. కాలుష్య రహిత సంచుల వినియోగం ద్వారా మొబైల్ వాహనాలల్లో గడప వద్దకే నాణ్యమైన బియ్యం అందించేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు సిద్ధం అవుతున్నారు.