వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
కరోనా నియంత్రణపై సీఎం అనుక్షణం సమీక్షిస్తున్నారు
06 Apr 2020 10:19 AM
వైయస్ఆర్ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి
విశాఖపట్నం: కరోనా వైరస్ నియంత్రణపై సీఎం వైయస్ జగన్ అనుక్షణం సమీక్ష చేస్తున్నారని వైయస్ఆర్ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందన్నారు. విశాఖపట్నంలో లాక్డౌన్ అమలు తీరును ఎంపీ విజయసాయిరెడ్డి పరిశీలించారు. ఈ మేరకు విశాఖలోని 34వ వార్డులో భూపేష్నగర్లో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోలీసులు, స్వచ్ఛంద సంస్థల సహాయం అభినందనీయమన్నారు. పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తున్నారని, తప్పకుండా కరోనా కట్టడి అవుతుందన్నారు.