బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
చిరునవ్వుతో భరోసా ఇచ్చేసీఎం ఉండటం రాష్ట్రం అదృష్టం
21 Jul 2020 11:15 AM
వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి
తాడేపల్లి: చిరునవ్వుతో భరోసా ఇచ్చే సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఉండటం రాష్ట్రం అదృష్టమని వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలో 1500పడకల కరోనా ఆసుపత్రిని యుద్ధ ప్రాతిపాదికన ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.పచ్చ తమ్ముళ్లు గూగూల్లో వెతికి ఇంకెక్కడైనా ఇంత వేగంగా , సకల సౌకర్యాలతో తాత్కాలిక ఆసుపత్రి తయారు అయ్యిందోమో చూడాలని సవాలు విసిరారు.ఈ కష్టకాలంలో చిరునవ్వుతో భరోసా ఇచ్చే సీఎం ఉండటం రాష్ట్ర ప్రజల అదృష్టమని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.