మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
కామెడీ పండించడంలో జోరు కొనసాగిస్తున్న లోకేష్
25 Nov 2019 2:27 PM
వైయస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
అమరావతి: మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి చిత్తుగా ఓడిన లోకేశ్ కామెడీ పండించడంలో మాత్రం తన జోరు కొనసాగిస్తున్నాడని వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. టీడీపీ నేత నారా లోకేశ్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై విజయసాయిరెడ్డి మరోమారు విమర్శలు చేశారు. గతంలో జయంతికి, వర్ధంతికి భేదం తెలియకుండా మాట్లాడి అభాసుపాలైన లోకేశ్ కు నిశ్చితార్థానికి, పెళ్లికి తేడా తెలియట్లేదని విమర్శించారు. చంద్రబాబునాయుడు తనకు అప్పగించిన పనిని దత్త పుత్రుడు శ్రద్ధగా చేస్తున్నాడంటూ పవన్ పై విమర్శలు చేశారు.