22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు
కాల్ సెంటర్ ప్రారంభించిన సీఎం వైయస్ జగన్
25 Nov 2019 1:57 PM
అవినీతిపై ఫిర్యాదుకు టోల్ఫ్రీ నంబర్ 14400
తాడేపల్లి: అవినీతి నిర్మూలనపై ప్రభుత్వం ముందడుగు వేసింది.అవినీతిపై ఫిర్యాదుల స్వీకరణకు కాల్ సెంటర్ను ఏర్పాటు చేసింది. ఈ కాల్ సెంటర్ను ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. అవినీతిపై ఫిర్యాదుకు టోల్ఫ్రీ నంబర్ 14400ను అందుబాటులోకి తెచ్చారు.