మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
టెన్త్ ఫలితాలపై లోకేష్తో చర్చకు సిద్ధం
10 Jun 2022 12:27 PM
వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి
తాడేపల్లి: టెన్త్ ఫలితాలపై లోకేష్తో చర్చకు సిద్ధమని వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ప్రకటించారు. జూమ్ మీటింగ్ నుంచి లోకేష్ ఎందుకు పారిపోయారని ఆయన ప్రశ్నించారు. విద్యార్థులు అడిగితేనే కొడాలి నాని, వంశీ, రజనీ జూమ్ మీటింగ్లో ఎంటర్ అయ్యారని తెలిపారు. వాళ్ల మీద సీఐడీకి ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. నిన్నటి కార్యక్రమం కేవలం ఆరంభం మాత్రమేనని రానున్న రోజుల్లో మరింత ఎదురుదాడి చేస్తామని విజయసాయిరెడ్డి హెచ్చరించారు.