కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
లోక్ సభలో వైయస్ఆర్ సున్నా వడ్డీ ప్రస్తావన
07 Dec 2021 12:59 PM
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి డ్వాక్రా మహిళల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకం ప్రస్తావనకు వచ్చింది. మంగళవారం లోక్సభలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వంగా గీతా డ్వాక్రా సంఘాల గురించి, ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకం గురించి వివరించారు. ఇటువంటి పథకాన్ని నేషనల్ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్ కింద అమలు చేసే ఆలోచన కేంద్ర ప్రభుత్వం వద్ద ఉందా.. అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వంగా గీత ప్రశ్నించారు.