పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
వికేంద్రీకరణలో భాగంగానే కర్నూలులో న్యాయ రాజధాని
05 Dec 2022 1:02 PM
ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి
కర్నూలు: అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే సీఎం వైయస్ జగన్ మూడు రాజధానుల ని ర్ణయం తీసుకున్నారని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి తెలిపారు. వికేంద్రీకరణలో భాగంగానే కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. న్యాయ రాజధాని కోసం ఎంతకైనా పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు.