వికేంద్రీకరణలో భాగంగానే కర్నూలులో న్యాయ రాజధాని  

ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి
 

కర్నూలు: అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే సీఎం వైయస్‌ జగన్‌ మూడు రాజధానుల ని ర్ణయం తీసుకున్నారని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి తెలిపారు. వికేంద్రీకరణలో భాగంగానే కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. న్యాయ రాజధాని కోసం ఎంతకైనా పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు.
 

Back to Top