అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
ఎన్నికల్లో బుద్ధి చెప్పినా టీడీపీలో మార్పు రాలేదు
23 Jul 2019 10:15 AM
ఎమ్మెల్యే గొల్ల బాబు రావు
అమరావతి: టీడీపీకి ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా మార్పు రాలేదని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు విమర్శించారు. రాజకీయ సంస్కర్తగా సీఎం వైయస్ జగన్ చరిత్రలో నిలిచిపోతారని చెప్పారు. నెల రోజుల్లో 4 లక్షల వాలంటీర్ల ఉద్యోగాలు భర్తీ చేయడం ఈ ప్రభుత్వ చిత్తశుద్ధిని తెలియజేస్తుందన్నారు. రాబోయే రోజుల్లో టీడీపీ మూతపడటం ఖాయమన్నారు.