మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
చంద్రబాబు ఖాళీగా ఉండలేక జోలెపట్టారు
13 Jan 2020 1:21 PM
వికేంద్రీకరణకు మద్దతుగా తిరుపతిలో భారీ ర్యాలీ
తిరుపతి: వికేంద్రీకరణకు మద్దతుగా వైయస్ఆర్సీపీ నేతలు తిరుపతి నగరంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ప్రదర్శనలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి, ఎంపీ దుర్గా ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్రెడ్డి మాట్లాడుతూ..అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు రూ.8.5 కోట్లు దోచుకున్నారని విమర్శించారు. చంద్రబాబు ఖాళీగా ఉండలేక జోలెపట్టి విరాళాలు సేకరిస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం వైయస్ జగన్ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారని తెలిపారు.