బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
ఎంహెచ్ జీవితం నేటి తరానికి ఆదర్శం
29 Jun 2019 12:38 PM
స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత
సాక్షి ప్రిన్సిపల్ కరస్పాండెంట్కు ఎంహెచ్ స్మారక అవార్డు ప్రదానం
పశ్చిమగోదావరి: మోటూరు హనుమంతరావు జీవితం నేటి తరానికి ఆదర్శమని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనతి అన్నారు. మోటూరు హనుమంతరావు స్మారక ఉత్తమ జర్నలిస్టు అవార్డును సాక్షి దినపత్రిక ప్రిన్సిపల్ కరస్పాండెంట్ మాణిక్యాలరావు అందుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి తానేటి వనిత ముఖ్య అతిథిగా హాజరై మాణిక్యాలరావుకు అవార్డు అందజేశారు. ‘ఊస్టింగులే.. పోస్టింగుల్లేవు’ అన్న వార్త కథనానికి మాణిక్యాలరావుకు ఈ వార్డు దక్కింది. అనంతరం మంత్రి వనిత మాట్లాడుతూ.. అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా చేసిన తప్పులను నిస్పక్షపాతంగా ఎత్తిచూపాల్సిన బాధ్యత జర్నలిస్టులపై ఉందన్నారు. సమాజంలో మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు పెరుగుతుండడం భయాందోళనకు గురిచేస్తుందని విచారణ వ్యక్తం చేశారు.