రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
కుప్పంలో సానుభూతి కోసం చంద్రబాబు తాపత్రయం
10 Nov 2021 2:30 PM
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
చిత్తూరు: కుప్పంలో సానుభూతి కోసం చంద్రబాబు తాపత్రయపడుతున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. బుధవారం కుప్పంలో మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గూండాగిరి రాజకీయాలకు చంద్రబాబు పెట్టింది పేరన్నారు. కుప్పం మున్సిపల్ కార్యాలయంపై టీడీపీ నేతలు దాడి చేశారని తెలిపారు. కార్యాలయ అద్దాలు, పర్నీచర్ ధ్వంసం చేశారని చెప్పారు.