బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
వరద సహాయక చర్యలపై సీఎం నిత్యం సమీక్షలు
19 Aug 2019 4:32 PM
మంత్రి మోపిదేవి వెంకటరమణ
ముంపు ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ పునరుద్ధరిస్తాం
గుంటూరు: వరద సహాయక చర్యలపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిరంతరం మాట్లాడుతున్నారని మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. నిత్యం మంత్రులు, అధికారులతో సీఎం సమీక్షలు నిర్వహించి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని చెప్పారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. వరద తగ్గుముఖం పడుతోందన్నారు. ముంపు ప్రాంతాల్లో సమస్యలపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. ముంపు ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ పునరుద్ధరిస్తామన్నారు. ప్రతి గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సహాయక చర్యలు చేపట్టినట్లు చెప్పారు.