కర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారు
ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ స్కూల్స్ తీర్చిదిద్దుతాం
14 Nov 2019 2:26 PM
మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్
విశాఖ: ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్ అన్నారు. సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న పథకాలు చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయన్నారు. విశాఖలో నాడు – నేడు కార్యక్రమాన్ని మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నాడు – నేడు కార్యక్రమమే కాదు.. సంస్కరణలు ఎప్పుడు చేపట్టినా విమర్శలు వస్తాయన్నారు. సంక్షేమ పథకాలు అమలు చూసి లోకేష్కు రాజకీయ భవిష్యత్ ఉండదని చంద్రబాబుకు భయం పట్టుకుందన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాటలు ప్రజలెవరూ విశ్వసించరన్నారు.