ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావుఏపీకి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? కొలికపూడి ఒక కుసంస్కారిరేపు అధికారంలోకి వచ్చేది మేమే
ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ స్కూల్స్ తీర్చిదిద్దుతాం
14 Nov 2019 2:26 PM
మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్
విశాఖ: ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్ అన్నారు. సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న పథకాలు చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయన్నారు. విశాఖలో నాడు – నేడు కార్యక్రమాన్ని మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నాడు – నేడు కార్యక్రమమే కాదు.. సంస్కరణలు ఎప్పుడు చేపట్టినా విమర్శలు వస్తాయన్నారు. సంక్షేమ పథకాలు అమలు చూసి లోకేష్కు రాజకీయ భవిష్యత్ ఉండదని చంద్రబాబుకు భయం పట్టుకుందన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాటలు ప్రజలెవరూ విశ్వసించరన్నారు.