బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకుంటాం
14 Oct 2020 1:58 PM
వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు
విజయవాడ: భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు హామీ ఇచ్చారు. బుధవారం విజయరాయుడుపాలెం, యండమూరులో దెబ్బతిన్న పంటలను మంత్రి, అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ..భారీ వర్షాల కారణంగా రాష్ర్టంలో వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోందన్నారు. ఈ నేపథ్యంలో పంట నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, ఏ ఒక్క రైతుకు నష్టం జరగనివ్వమని మంత్రి హామీ ఇచ్చారు.