బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
రాజకీయాల కోసమే కేసీఆర్ విమర్శలు
09 Mar 2022 1:18 PM
మంత్రి కురసాల కన్నబాబు
విజయవాడ: రాజకీయాల కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శలు చేసినట్లున్నారని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. విభజన సమస్యలు పరిష్కారం కాకపోవడం వల్ల ఏపీ నష్టపోయిందని తెలిపారు. విభజన వల్ల ఏపీ నష్టపోయిందని పార్లమెంట్లో ప్రధానినే చెప్పారని గుర్తు చేశారు. ఏపీకి రావాల్సిన రూ.5 వేల కోట్ల విద్యుత్ బకాయిలను ఇవ్వలేదన్నారు. ఉమ్మడి సంస్థలన్నింటినీ విభజించలేదన్నారు. ఏపీ ఆఫీసుల తాళాలు బద్దలు కొట్టి తెలంగాణ వాడుకుంటుందన్నారు. ఓటుకు నోటు కేసుతో చంద్రబాబు ఏపీ ఆస్తులన్నింటిని వదిలేసి వచ్చారని విమర్శించారు. కాలికేస్తే మెడకు వేసే నాయకుడు ఎవరో అందరికీ తెలుసు అని ఎద్దేవా చేశారు. కేంద్రం జోక్యం చేసుకొని వి«భజన సమస్యలు పరిష్కరించాలని మంత్రి కోరారు.