బాబు ఆదేశాలతో బోండా చేయించిన దాడే అన్నది తేలిపోయింది! ఎన్నికల కమీషన్ కు వైయస్ఆర్సీపీ ఫిర్యాదులునేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు
మేలైన నూతన వంగడాలను ఆవిష్కరించిన మంత్రి కాకాణి
03 Nov 2022 12:41 PM
అమరావతి: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి 2022లో వివిధ పంటలలో అభివృద్ధి చేసిన మేలైన నూతన వంగడాలు ను ఆవిష్కరించారు. వెలగపూడిలోని సచివాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి నూతన వంగడాలను పరిశీలించి, వాటిని ఆవిష్కరించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. నకిలీ విత్తనాలను అరికడుతూ మేలైన విత్తనాలను అందిస్తున్నామని తెలిపారు.