పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
తెలుగు రాష్ట్రాల మధ్య సఖ్యత ఉంటే తప్పేంటి?
25 Jul 2019 11:59 AM
ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి
అమరావతి: తెలుగు రాష్ట్రాల మధ్య సఖ్యత ఉంటే తప్పేంటని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ప్రతిపక్షాన్ని ప్రశ్నించారు. ఏపీ ఆస్తులు తెలంగాణకు ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ అవసరాల కోసమైతే టీఆర్ఎస్తో కలుస్తారు..తెలంగాణకు భవనాలు అప్పగిస్తే తప్పేంటని నిలదీశారు.