మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
మహిళల ఆర్థికాభివృద్ధే సీఎం వైయస్ జగన్ ధ్యేయం
03 Feb 2022 12:40 PM
అద్దంకిలో జగనన్న మహిళా మార్ట్ను ప్రారంభించిన మంత్రి బాలినేని
ఒంగోలు: ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో ఏర్పాటు చేసిన జగనన్న మహిళా మార్ట్ను రాష్ట్ర విద్యుత్, అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. మహిళలు వారి కాళ్ల మీద వారు నిలబడాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అనేక పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. మహిళా ఆర్థికాభివృద్ధే సీఎం ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో శాప్ నెట్ కార్పొరేషన్ చైర్మన్, అద్దంకి నియోజకవర్గ వైయస్ఆర్ సీపీ ఇన్చార్జ్ బాచిన కృష్ణచైతన్య, మున్సిపల్ చైర్మన్ ఎల్.ఎస్తేరమ్మ, వైస్ చైర్మన్లు దేసు పద్మేష్, కె.అనంతలక్ష్మి, కౌన్సిలర్లు, మండల అధ్యక్షురాలు అవిసన జ్యోతి, పార్టీ పట్టణ అధ్యక్షుడు కాకాని రాధాకృష్ణ, మండల కన్వీనర్ జ్యోతి హనుమంతరావు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.