పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
పరీక్షా కేంద్రాలు తెలుసుకునేందుకు యాప్
26 Feb 2020 6:41 PM
మంత్రి ఆదిమూలపు సురేష్
అమరావతి: పరీక్షా కేంద్రాలు తెలుసుకునేందుకు యాప్ ఏర్పాటు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. హల్ టికెట్లపై క్యూ ఆర్ కోడ్ ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు టెన్త్ పరీక్షలు జరగనున్నాయని తెలిపారు. మార్చి 4 నుంచి 23 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయని వెల్లడించారు. ఇంటర్లో గ్రేడింగ్తో పాటు మార్కులు కూడా ఇస్తామని తెలిపారు. నూజివీడు ట్రిపుల్ ఐటీ ఘటనపై కమిటీ నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.