మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
ఆ రెండింటిని కలిపి జంటనగరాలుగా అభివృద్ధి చేయాలి
14 Sep 2020 3:24 PM
లోక్సభలో ఎంపీ మార్గాని భరత్
రాజమహేంద్రవరం చారిత్రక ప్రాధాన్యమున్న నగరం
న్యూఢిల్లీ: తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడతో కలిపి రాజమహేంద్రవరాన్ని జంటనగరాలుగా అభివృద్ధి చేయాలని వైయస్ఆర్సీపీ ఎంపీ మార్గాని భరత్ లోక్సభలో ప్రస్తావించారు. ఆ ప్రాంతాన్ని స్మార్ట్ సిటీగా ప్రకటించాలని కోరారు. మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులు చేపట్టాలన్నారు. రాజమహేంద్రవరం చారిత్రక ప్రాధాన్యమున్న నగరమని గుర్తుచేశారు. ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. పర్యాటక, విద్య, ఆరోగ్య కేంద్రంగా మారేందుకు ఆ నగరానికి అన్ని అర్హతలన్నీ ఉన్నాయని, అక్కడ ఘన వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టులూ నిర్మించాలని చెప్పారు. ఇటీవల మరో 21 పంచాయతీలు అందులో కలిశాయని తెలిపారు.