బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
వ్యాక్సినేషన్పై సీఎం వైయస్ జగన్ కీలక నిర్ణయం
23 Apr 2021 5:54 PM
18–45 ఏళ్ల వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్
తాడేపల్లి: కోవిడ్ వ్యాక్సినేషన్పై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని 18 నుంచి 45 ఏళ్ల వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఏపీలో 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు సుమారు 2,04,70,364 మంది ఉన్నారు. వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు కోవిడ్ వ్యాక్సిన్ల ఆర్డర్ పెట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.