సీఎం వైయస్‌ జగన్‌ను కలిసిన కైలాశ్‌ సత్యార్థి

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని నోబెల్‌ అవార్డు గ్రహీత కైలాశ్‌ సత్యర్థి కలిశారు. అసెంబ్లీ వద్ద సీఎం వైయస్‌ జగన్‌తో మాట్లాడారు. కైలాశ్‌ సత్యర్థితోపాటు సీఎం వైయస్‌ జగన్‌ను కలిసినవారిలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా ఉన్నారు. 

Back to Top