బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
తిరుమల బ్రహ్మోత్సవాలకు సీఎం వైయస్ జగన్కు ఆహ్వానం
27 Sep 2021 4:21 PM
తాడేపల్లి: తిరుమల తిరుపతి దేవస్ధానం శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని సీఎం శ్రీ వైయస్.జగన్ మోహన్ రెడ్డిని టీటీడీ ఛైర్మన్ వై వి సుబ్బారెడ్డి, టీటీడీ కార్యనిర్వహణాధికారి డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి ఆహ్వానించారు. సోమవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో వారు సీఎం వైయస్ జగన్ను కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు. కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి (ఎండోమెంట్స్) జి వాణీ మోహన్ పాల్గొన్నారు.