అన‌కాప‌ల్లి పార్ల‌మెంట్ జిల్లా పార్టీ అధ్య‌క్షులుగా గుడివాడ అమ‌ర్‌నాథ్

తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశాల మేర‌కు అన‌కాప‌ల్లి పార్ల‌మెంట్ జిల్లా వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులుగా ఎమ్మెల్యే గుడివాడ అమ‌ర్‌నాథ్ నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌లైంది. 

Back to Top