మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు....
ఏపీ అభివృద్ధి వైయస్ జగన్తోనే సాధ్యం
12 Mar 2019 6:46 PM
వేల కిలోమీటర్ల పాదయాత్ర ఒక యజ్ఞం
వైయస్ జగన్పై నమ్మకంతోనే పార్టీలోకి చేరా..
పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే డా.బాబ్జీ
హైదరాబాద్: వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర ఒక యజ్ఞం అని వైయస్ఆర్సీపీలోకి చేరిన పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే డా.బాబ్జీ అన్నారు.ప్రజల కష్ట నష్టలను ఆయన దగ్గర నుంచి చూశారని, వారి అవసరాలు తెలుసుకున్నారన్నారు.రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగల సత్తా వైయస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఉందన్నారు.ప్రతి గ్రామాల్లోని స్మాల్స్కేల్ ఇండస్ట్రీలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలిపారు.వైయస్ఆర్సీపీ అధికారం చేపట్టిన తర్వాత వైయస్ జగన్ తీసుకువస్తారనే నమ్మకం ఉందన్నారు.వైయస్ జగన్తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందన్నారు.