టికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావు
భవిష్యత్తులో ఏపీ టూరిజం హబ్గా మారుతుంది
31 Jul 2021 12:22 PM
డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, పరాస్ పాశ్వాన్లతో ఏపీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి భేటీ అయ్యారు. విభజన తరువాత ఏపీ 74 శాతం వ్యవసాయంపై ఆధారపడిందని, ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్ట్రీ పథకాలను కొనసాగించాలని కేంద్రమంత్రి పరాస్ పాశ్వాన్ను కోరారు. అదే విధంగా ఏపీలో పర్యాటక అభివృద్ధికి కృషి చేయాలని మరో మంత్రి కిషన్రెడ్డిని కోరానని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి చెప్పారు. భవిష్యత్తులో ఏపీ టూరిజం హబ్గా మారుతుందన్నారు.