మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు....
ఈనెల 23న తిరుమలకు సీఎం వైయస్ జగన్
12 Sep 2020 12:29 PM
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 23వ తేదీన తిరుమలకు వెళ్లనున్నారు. తిరుమల వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం వైయస్ జగన్ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అదే విధంగా 24న తిరుమలలోని కర్ణాటక సత్రాలకు కర్ణాటక సీఎం యడ్యూరప్పతో కలిసి సీఎం వైయస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారు.