బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
అక్టోబర్ 2న తూ.గో జిల్లాలో సీఎం పర్యటన
30 Sep 2019 5:56 PM
తాడేపల్లి: అక్టోబర్ 2వ తేదీన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. అక్టోబర్ 2వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం వైయస్ జగన్ కరప చేరుకుంటారు. కరపలో గ్రామ సచివాలయాన్ని ప్రారంభిస్తారు. కరపలో పైలాన్ ఆవిష్కరణ అనంతరం బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు.