కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
కాసేపట్లో జిల్లా కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్
26 Apr 2022 12:58 PM
తాడేపల్లి: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘స్పందన’ కార్యక్రమంపై కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సమీక్షా సమావేశం కాసేపట్లో ప్రారంభం కానుంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో సీఎం వైయస్ జగన్ మాట్లాడనున్నారు. ఈ సమీక్షలో.. ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణం, జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం, జాతీయ రహదారులతో పాటు ఇతర మౌలిక వసతుల కోసం భూసేకరణ, వైయస్ఆర్ జగనన్న భూహక్కు-భూ రక్ష, విద్య, వైద్య రంగాల్లో నాడు-నేడుపై సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. అదే విధంగా ప్రజల నుంచి వస్తున్న ‘స్పందన’ ఫిర్యాదులపై సీఎం వైయస్ జగన్ సమీక్షించనున్నారు.