బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
ఆరోగ్యశ్రీ పథక ఆరాధ్యుడికి సీఎం వైయస్ జగన్ నివాళి
03 Jan 2020 11:47 AM
ఏలూరు: ఆరోగ్యశ్రీ పథకానికి ఆరాధ్యుడు దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి సీఎం వైయస్ జగన్ పూలమాల వేసి నివాళులర్పించారు.
ఆరోగ్యశ్రీ పథకంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తూ వైద్య ఖర్చు రూ. వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తించేలా సీఎం వైయస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. కాసేపట్లో సీఎం వైయస్ జగన్ పశ్చిమగోదావరి జిల్లాలో ఆరోగ్యశ్రీ పైలెట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. అంతకుముందు సభా ప్రాంగణంలో నవరత్నాల స్టాల్స్ను సీఎం పరిశీలించారు.