మహిళా, శిశు సంక్షేమశాఖపై సీఎం వైయ‌స్ జగన్ సమీక్ష 

తాడేప‌ల్లి: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమంపై ముఖ్య‌మంత్రి వైయస్‌.జగన్ మోహ‌న్ రెడ్డి సమీక్ష నిర్వ‌హించారు. తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో నిర్వ‌హించిన ఈ స‌మావేశంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ మంత్రి కె వి ఉషాశ్రీచరణ్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ఆర్ధికశాఖ కార్యదర్శి కే వీ వీ సత్యనారాయణ,  పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ (మౌలిక సదుపాయాలు) కాటమనేని భాస్కర్, ఏపీ స్టేట్‌ సివిల్‌ సఫ్లైస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ వీసీ అండ్‌ ఎండీ వీరపాండ్యన్, ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్‌ కోపరేటివ్‌ ఫెడరేషన్‌ ఎండీ అహమ్మద్‌ బాబు, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌ ఎం విజయ సునీత ఇతర ఉన్నతాధికారులు హాజరు.

Back to Top