వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
జల వనరుల శాఖపై సీఎం వైయస్ జగన్ సమీక్ష
03 Jun 2019 4:57 PM
అమరావతి: జల వనరుల శాఖపై సీఎం వైయస్ జగన్ సమీక్ష కొనసాగుతుంది. పోలవరం సహా సాగు,తాగునీటి ప్రాజెక్టులపై సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్ష సమావేశంలో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, ప్రభుత్వ సలహాదారు అజేయ్ కల్లాం,ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పీవీ రమేష్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్,జలవనరుల శాఖ కార్యదర్శి శశి భూషణ్ కుమార్,ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్,సీఎంవో ముఖ్య కార్యదర్శి ఆరోఖ్యరాజ్, అదనపు ధనుంజయ్ రెడ్డి హాజరయ్యారు.