వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
అగ్రికల్చర్ మిషన్పై సీఎం వైయస్ జగన్ సమీక్ష
14 Sep 2019 11:03 AM
తాడేపల్లి: అగ్రికల్చర్ మిషన్పై సీఎం వైయస్ జగన్ మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. శనివారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, మంత్రులు కన్నబాబు, అనిల్కుమార్యాదవ్, మోపిదేవి వెంకటరమణ, అధికారులు పాల్గొన్నారు.