యోగి వేమ‌న‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఘ‌న నివాళులు

తాడేప‌ల్లి: యోగి వేమన జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో వేమన చిత్రపటానికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పుష్పాంజలి ఘటించి ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి. విజయసాయి రెడ్డి, ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి పాల్గొన్నారు.

Back to Top