బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
గవర్నర్ బిశ్వభూషణ్తో సీఎం వైయస్ జగన్ భేటీ
30 Mar 2020 5:59 PM
విజయవాడ: రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి భేటీ అయ్యారు. రాజ్భవన్లో గవర్నర్తో సమావేశమైన సీఎం వైయస్ జగన్ రాష్ట్రంలోని పరిస్థితులను ఆయనకు వివరించారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, లాక్డౌన్ పరిస్థితులను గవర్నర్కు వివరించారు. కరోనా మహమ్మారిని నివారించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.