ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావుఏపీకి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? కొలికపూడి ఒక కుసంస్కారిరేపు అధికారంలోకి వచ్చేది మేమే
అమిత్షాతో సీఎం వైయస్ జగన్ భేటీ
22 Oct 2019 12:01 PM
40 నిమిషాలు సాగిన సమావేశం
ఢిల్లీ: సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్షాతో భేటీ అయ్యారు. కేంద్ర హోంమంత్రితో సీఎం వైయస్ జగన్ సమావేశం సుమారు 40 నిమిషాల పాటు కొనసాగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను సీఎం వైయస్ జగన్ అమిత్షా దృష్టికి తీసుకెళ్లారు. విభజన హామీలపై చర్చించారు. ముఖ్యమంత్రి వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, మార్గాని భరత్, నందిగం సురేష్, రఘురామకృష్ణరాజు, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి ఉన్నారు.
Read Also: చంద్రబాబూ..దిగజారుడు రాజకీయాలు మానుకో..