ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావుఏపీకి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? కొలికపూడి ఒక కుసంస్కారిరేపు అధికారంలోకి వచ్చేది మేమే
ఎస్పీ బాలు కుటుంబీకులకు సీఎం వైయస్ జగన్ పరామర్శ
25 Sep 2020 4:22 PM
ఎస్పీబీ కుమారుడు ఎస్పీ చరణ్తో ఫోన్లో మాట్లాడిన సీఎం
తాడేపల్లి: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో పరామర్శించారు. ఎస్పీ బాలు కుమారుడు ఎస్పీ చరణ్తో సీఎం వైయస్ జగన్ ఫోన్లో మాట్లాడారు. కళా, సాంస్కృతిక రంగానికి ఆయన మరణం తీరనిలోటన్నారు. ఎస్పీ చరన్కు ధైర్యం చెప్పారు. కుటుంబ సభ్యులందరికీ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానన్నారు.