మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది
తక్షణ చర్యలు తీసుకోండి
01 Aug 2020 3:41 PM
హిందుస్థాన్ షిప్యార్డులో ప్రమాదంపై సీఎం వైయస్ జగన్ ఆరా
విశాఖ: విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డులో చోటుచేసుకున్న ప్రమాదంపై సీఎం వైయస్ జగన్ ఆరా తీశారు. ఘటన వివరాలను అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం.. తక్షణ చర్యలు తీసుకోవాలని విశాఖ జిల్లా కలెక్టర్, నగర పోలీస్ కమిషనర్ను ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సదుపాయం అందించాలని ఆదేశించారు. క్రేన్ కుప్పకూలిపోవడంతో 11 మంది కార్మికులు మృతిచెందారు. కార్మికుల మృతిపై సీఎం వైయస్ జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై యాజమాన్యంతో చర్చించి వివరాలను సేకరించాలని సూచించారు.