మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు....
ముగిసిన కేబినెట్ భేటీ
27 Dec 2019 2:07 PM
సచివాలయం: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. రెండు గంటలకుపైగా సాగిన భేటీలో పలు కీలక అంశాలపై సీఎం వైయస్ జగన్, మంత్రిమండలి చర్చించారు. కేబినెట్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లపై చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. కేబినెట్ భేటీలో జీఎన్రావు కమిటీ నివేదికపై చర్చించడం జరిగిందన్నారు. బోస్టన్ గ్రూప్ నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని, రెండు నివేదికలపై చర్చించాకే నిర్ణయం తీసుకుంటామన్నారు.