కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
గవర్నర్ను కలిసిన బొత్స సత్యనారాయణ
25 May 2019 4:08 PM
హైదరాబాద్: గవర్నర్ నరసింహన్ను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ కలిశారు. శాసన సభా పక్ష నేతగా వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ఎన్నుకుంటూ వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు చేసిన ఏకవాక్య తీర్మానాన్ని బొత్స సత్యనారాయణ గవర్నర్కు అందజేశారు.