గవర్నర్‌ను కలిసిన బొత్స సత్యనారాయణ

హైదరాబాద్‌: గవర్నర్‌ నరసింహన్‌ను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ కలిశారు. శాసన సభా పక్ష నేతగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని ఎన్నుకుంటూ వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు చేసిన ఏకవాక్య తీర్మానాన్ని బొత్స సత్యనారాయణ గవర్నర్‌కు అందజేశారు. 
 

తాజా వీడియోలు

Back to Top