కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
బీజేపీ నేతల అరాచకం.. వైయస్ఆర్ సీపీ కార్యకర్తలు మృతి
27 Jan 2022 1:38 PM
కర్నూలు: భారతీయ జనతా పార్టీ నేతలు దారుణానికి తెగబడ్డారు. కర్నూలు జిల్లా కౌతాళం మండలం కామవరంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై బీజేపీ నేతలు వేట కొడవళ్లు, పెట్రోల్తో దాడి చేశారు. ఈ దాడిలో శివప్ప, ఈరన్న అనే ఇద్దరు వైయస్ఆర్ సీపీ కార్యకర్తలు సంఘటనా స్థలంలోనే మృతిచెందారు.