స్పీకర్‌ అధ్యక్షతన బీఏసీ సమావేశం ప్రారంభం

అమ‌రావ‌తి: అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, చీఫ్ విప్ గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, కురసాల కన్నబాబు, అనిల్‌ కుమార్‌ యాదవ్, టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు హాజరయ్యారు. 

Back to Top