బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
టీడీపీ కంచుకోటకు బీటలు
19 Sep 2021 12:07 PM
కుప్పం మండలం టీ.సడుమూరు ఎంపీటీసీగా అశ్విని విజయం
విజయవాడ: టీడీపీ కంచుకోటకు బీటలు పడ్డాయి. చంద్రబాబు ఇలాకాలో వైయస్ఆర్ సీపీ జెండా రెపరెపలాడుతోంది. చిత్తూరు జిల్లా కుప్పం మండలం టీ.సడుమూరు ఎంపీటీసీ స్థానాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అశ్విని(23) తన సమీప అభ్యర్థిపై 1,073 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దీంతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక చిత్తూరు జిల్లాలో 65 జెడ్పీటీసీలకుగానూ ఇప్పటికి 29 స్థానాలను, 841 ఎంపీటీసీ స్థానాలకుగానూ.. 416 స్థానాలను వైయస్ఆర్ సీపీ కైవసం చేసుకుని ఆధిక్యంలో దూసుకుపోతోంది.