బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
కాసేపట్లో కేబినెట్ సమావేశం ప్రారంభం
03 Sep 2020 11:10 AM
సచివాలయం: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం కాసేపట్లో ప్రారంభం కానుంది. కేబినెట్ భేటీలో ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకంపై చర్చ, పరిశ్రమలను ఆకర్షించేందుకు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వైయస్ఆర్ ఆసరా, వైయస్ఆర్ సంపూర్ణ పోషణ, జగనన్న విద్యాకానుక పథకాలు, గండికోట, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లిఫ్ట్, గాలేరు, నగరి నుంచి హంద్రీనీవా ఎత్తిపోతల పథకం, యురేనియం ప్రభావిత గ్రామాల్లో ఆయకట్టుకు నీరందించే ప్రాజెక్టులపై చర్చించే అవకాశం ఉంది. అంతేకాకుండా ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. ఆన్లైన్ జూదం నిషేధంపై కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. అదేవిధంగా కురుపాం గిరిజన ఇంజినీరింగ్ కాలేజీలకు పోస్టుల మంజూరుపై కేబినేట్ ఆమోదం తెలుపనుంది.