మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
వైయస్ఆర్ సీపీలో చేరిన ఆమంచి, దగ్గుపాటి హితేష్
27 Feb 2019 2:22 PM
అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆమంచి కృష్ణమోహన్రెడ్డి, దగ్గుపాటి వెంకటేశ్వరరావు కుమారుడు దగ్గుపాటి హితేష్ చేరారు. రాజధాని అమరావతిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యక్రమం ప్రారంభోత్సవం అనంతరం పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ మేరకు జననేత వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు అవంతి శ్రీనివాస్, పండుల రవీంద్రబాబు వారి పదవికి రాజీనామాలు చేసి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. చంద్రబాబు పాలనతో విసిగిపోతున్న సొంత పార్టీ నాయకులు ఆ పార్టీని వీడి వైయస్ఆర్ సీపీలోకి క్యూ కడుతున్నారు. ప్రజా శ్రేయస్సు కోసం పోరాడుతున్న వైయస్ జగన్ విధానాలు నచ్చి అధికార పార్టీని వీడి వైయస్ఆర్ సీపీలో చేరుతున్నారు.